Tuesday, 15 September 2026 09:43:50 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మృతి చెందిన కూలీలకు ఎక్సగ్రేసియా ఇవ్వాలి - సీపీఐ

Date : 09 February 2026 12:16 PM Views : 288

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పాతూరు, పూలకుంట్లపల్లి గ్రామాలకు చెందిన కూలీలు కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం ప్రాంతానికి కూలి పనుల కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని, విషాదం అంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీపీఐ నాయకులు. ఈ దుర్ఘటనలో గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను సోమవారం పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై గాయపడిన కూలీలను అడిగి వివరాలు సేకరించారు. పేద కూలీలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సీపీఐ నాయకులు విమర్శించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని. గాయపడిన కూలీలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :