Thursday, 30 July 2026 07:48:37 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మృతి చెందిన కూలీలకు ఎక్సగ్రేసియా ఇవ్వాలి - సీపీఐ

Date : 09 February 2026 12:16 PM Views : 235

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పాతూరు, పూలకుంట్లపల్లి గ్రామాలకు చెందిన కూలీలు కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం ప్రాంతానికి కూలి పనుల కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని, విషాదం అంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీపీఐ నాయకులు. ఈ దుర్ఘటనలో గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను సోమవారం పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై గాయపడిన కూలీలను అడిగి వివరాలు సేకరించారు. పేద కూలీలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సీపీఐ నాయకులు విమర్శించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని. గాయపడిన కూలీలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :