నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - మే19 : అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం తానా కొత్తఇండ్ల వద్ద వెలసిన శ్రీ అభిష్టి సిద్ది గంగమ్మ జాతర మహోత్సవం ను అమ్మవారికి ప్రత్యేక అలంకరణ లో గ్రామస్తులు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు జాతర మహోత్సవం గత పదమూడు సంవత్సరాలు గా గ్రామస్తులు అందరు కలసి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది.జాతర లో కోలాటం,బళ్లారి డ్రమ్స్ ల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.రాత్రి హోరు వర్షం సైతం లెక్క చేయకుండా అమ్మవారి పల్లకి మహోత్సవం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో అమ్మవారి మ్రోక్కులు తీర్చుకొన్నారు.
Reporter
Namitha News