Saturday, 18 April 2026 03:07:58 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

తంబళ్లపల్లె రైతుల ఖాతా లలో రూ 5.38 కోట్ల పి.యం. కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

Date : 14 March 2026 08:18 AM Views : 285

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా తంబళ్లపల్లె మండలంలోని 8973 మంది రైతులకు రూ 5.38.38000 కోట్ల నిధులు రైతుల ఖాతాలకు జమ జరిగినట్లు సురేష్, రెడ్డిశేఖర్, నవ జోష్ణ లు తెలిపారు‍‌. శుక్రవారం తంబళ్లపల్లె సచివాలయంలో రైతులతో జరిగిన సమీక్షలో వారు అన్నదాత సుఖీభవ ద్వారా రూ 3.58.92000 కోట్లు పీఎం కిసాన్ ద్వారా రూ 1.79.46000 కోట్లు మొత్తం రూ 5.38.38000 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన ఈ నిధుల లబ్ధిదారుల పేర్లను గ్రామ సభకు వివరించారు. అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో పడని రైతులు తమ సమస్యలను వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీడియో ద్వారా రైతులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్, పురుషోత్తం, మాజీ జెడ్పిటిసి రామచంద్ర,తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, చెరువు సంఘం అధ్యక్షుడు రామలింగారెడ్డి, బాలకృష్ణారెడ్డి, కాలా నారాయణ, సామిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్, బురుజు వెంకటరమణ, వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు, రామాంజులు, డి ఎ సోమశేఖర్ రెడ్డి,రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :