Wednesday, 29 July 2026 09:12:28 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

దండు మారమ్మ కు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి

Date : 05 May 2026 07:32 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 05 ః తంబళ్లపల్లి మండలంలోని మర్రిమాకులపల్లి పంచాయతీ తూగువారిపల్లి సమీపంలో నిర్మించిన నూతన దండు మారమ్మ తల్లి ఆలయం నిర్మాణం తో పాటు శిలా విగ్రహ, ధ్వజస్తంభ, బాలాలయ అష్ట బంధన, మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.మంగళవారం ఉదయం అర్చకులు వేద పారాయణం, గణపతి పూజ, పుణ్యాహవచనం, గంగపూజ, ద్వారతోరణ, ధ్వజ కుంభాభిరాధనలు, ఉపకలశ పూజలు, నవగ్రహపూజ, మహా కుంభస్థాపన, బాల బింబి సంయోజన, అగ్ని ప్రతిష్ట, అరణి మధనం, బాలాగ్ని పూజా కార్యక్రమాలు విశేషాలు మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగాఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి దండు మారమ్మ నూతన ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఆలయం దినదినాభివృద్ధి చెంది అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :