నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 13 : రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికార పర్యటన మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కు విచ్చేసిన సందర్భంగా శ్రీరామ్ చినబాబు ఆహ్వానం మేరకు వారి నివాసానికి విచ్చేసిన విచ్చేసిన మంత్రి కి బాణా సంచా, పుష్ప గుచ్చం తో సందరంగా ఆహ్వానం పలికిన చినబాబు, వీరి కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి మండిపల్లి
Reporter
Namitha News