Thursday, 30 July 2026 07:27:13 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై మదనపల్లి ప్రజా ఉద్యమ ర్యాలీ

Date : 12 November 2025 08:48 PM Views : 258

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 12 : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఉద్యమ ర్యాలీలో బుధవారం రామసముద్రం మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చిత్తూర్ బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఏవో నిర్మలా దేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవ రెడ్డి,వైసీపీ స్టేట్ బిసి జనరల్ సెక్రటరీ గెవన్న,జడ్పీటీసీ రామచంద్రారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్,జిల్లా వైసీపీ రైతు సమైక్య సెక్రటరీ జయరామి రెడ్డి, వైస్ ఎంపిపి రమణారెడ్డి,వాల్మీకి జిల్లా నాయకులు దొడ్డిపల్లె ఆనంద,విద్యావేత్త రాయలసీమ రవీంద్రనాథ్, జిల్లా బిసి నాయకులు తిమ్మయ్య దర్శన్ గౌడ్,వైసీపీ జనరల్ సెక్రటరీ కేసీ పల్లె ఈశ్వర్ రెడ్డి,ఎస్సి సెల్ కృష్ణప్ప మండల బిసి అధ్యక్షులు రెడ్డివీరే గౌడ్, మండల మైనారిటీ నాయకులు సర్దార్ బాషా, ఈశ్వర్ రెడ్డి, బుడ్డారెడ్డి,కొమ్ము నారాయణస్వామి,జీకే చంద్ర, అమూల్ డైరీ కృష్ణ మూర్తి, విజయరాజు, చంద్రశేఖర్, ఆవులపల్లె ప్రసాద్ బాబు, ఈశ్వర్ రెడ్డి,ఉపసర్పంచ్ దొరబాబు,మున్వర్ బాషా, గొల్ల పల్లె నాగరాజ మంజునాథ్ రెడ్డి, పాలు డైరీ విజయ్,కేశవ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: