నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 18 : మదనపల్లి పట్టణం సమీపంలోని అమ్మ చెరువు మిట్ట వద్ద జాతీయరహదారి పై శనివారం రాత్రి బైకు ను డీకొట్టిన లారీ ఘటన లో తండ్రి, చిన్నారి బిడ్డ ఘటనా స్థలం వద్దే దుర్మరణం . తీవ్రం గా గాయపడిన క్షత్తగాత్రురాలైన మహిళ ను స్థానికులు వెంటనే ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందోతోంది. మృతుడు కురబలకోట మండలం, అంగళ్లు గ్రామం గోపాలపురానికి చెందిన 33 సంవత్సరాల రెడ్డి ప్రసాద్ , వారి నాలుగు నెలల చిన్నారి మృతి చెందగా, భార్య జ్యోతి తీవ్రంగా గాయపడి మదనపల్లి సర్వజన ఆస్పత్రి లో చికిత్స పొందోతోంది
Reporter
Namitha News