నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 11 ః మొరుసుకాపు (ఒక్కలిగ) పితామహుడు నాడ ప్రభు కెంపెగౌడ జయంతి ఈ నెల 12న బి కొత్తకోట లో నిర్వహణకు మొలకలచెరువు మండలం, మద్దినాయనపల్లి పంచాయతీ బిస్సయ్య గారి పల్లె కు చెందిన బి రెడ్డప్ప రెడ్డి (బెంగళూరు) మరియు తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీ చెట్లవారిపల్లి చెందిన జి సిద్ధమల్ రెడ్డి లు తమ సామాజిక మొరుసుకాపుల ఆద్యుడు కెంపే గౌడ జయంతిని వైభవంగా నిర్వహించడానికి తమ వంతు సహకారంగా రూ 54999 వేలు విరాళం ప్రకటించారు
Reporter
Namitha News