Monday, 02 March 2026 06:51:09 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

నేటి నుండీ మార్కెట్ యార్డు లో రైతులకు ఉచిత భోజనం

Date : 26 February 2026 08:09 PM Views : 42

నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : గుంటూరు - ఫిబ్రవరి 26 : గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతలకు గురువారం నుంచి ఉచిత భోజన పథకం అమల్లోకి రానుంది. టెండర్ల ఖరారు లో జాప్యం వల్ల ఈ ఏడాది పథకం ఆలస్యమైంది. పాలకవర్గం, అధికారులు టెండరు ఖరారు చేసి గుత్తేదారుతో రూ 88/- భోజనం ను రూ 25/- లకు అల్పాహారం రూ 25/- లకే పెట్టేలా ఒప్పించారు. ఆల్పాహారానికి రూ. 20/- భోజనానికి రూ. 25/- గురువారం ఉదయం 11. 30 గంటలకు యార్డు చైర్మన్ కుర్రా అప్పా రావు, కార్యదర్శి చంద్రిక పథకాన్ని ప్రారంభించారు . డైనింగ్ హాలును శుభ్రం చేయించారు. వంట సామగ్రి, ప్రిజ్ను సిద్ధం చేశారు. శుక్రవారం నుండీ అల్పాహారం కూడా అందుబాటులోకి తీసుకొస్తారని వెల్లడించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :