Thursday, 30 July 2026 10:47:16 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బలిజల కార్తీకమాస వనభోజనాల మహోత్సవం జయప్రదం చేయండి

మదనపల్లి లో నవంబర్ 23న బలిజల వనభోజనం మహోత్సవం

Date : 21 November 2025 07:18 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 21 : అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం బలిజ కార్తీకమాస వనభోజనాల ఆహ్వాన పత్రికను శుక్రవారం బలిజ సేవా సమితి అధ్యక్షులు బిపిఎల్ విజయ్ కుమార్ ను ఆహ్వానం పలికి 23 వ తారీకు ఆదివారం రేగడ మల్లేశ్వర దేవాలయం, చిన్నతిప్ప సముద్రం నందు జరగబోవు కార్తీకమాస వనభోజన కార్యక్రమానికి రేగంటివారిపల్లి,కొత్తవారిపల్లి, పోతబోలు, గ్రామ బలిజ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని. కార్తీక వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ..కార్తీక వన భోజనం లాంటి కార్యక్రమ్రాలు స్నేహ సంబంధాల విస్తీరణతోపాటు ఐక్యతను పెంపొందించెందుకు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈసీ సభ్యులు రాజ్ భవన్ రాజా, శ్రీనివాసులు, పగడాల సూరి, మదన్మోహన్, సోక్కం వేణుగోపాల్, ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిన్న తిప్ప సముద్రం గ్రామ బలిజ సేవా సమితి నాయకులు, పొగాకు వీర ప్రతాప్, అడపాల మురళీమోహన్, ఓసూరి కిరణ్ కుమార్, ఉప్పు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: