నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 05 : ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ ఆత్మనిర్బర భారత్ కార్యక్రమంలో భాగంగా, గుర్రంకొండ మండలం నందు బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి అనంతరం గుర్రంకొండ బీజేపీ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి మరియు ఆత్మ నిర్భరభారత్, స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని గుర్రంకొండ బీజేపీ నాయకులు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చంద్రశేఖరెడ్డి, సుధారాణి, గోపాల్ రెడ్డి, రామాంజులురెడ్డి, అంజి, కుమార్, అమర, వెంకటప్ప, ఉత్తన్న పాల్గొన్నారు
Admin
Namitha News