Tuesday, 15 September 2026 08:55:46 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి - జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం

Date : 25 January 2026 06:15 PM Views : 283

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 25 : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 'నా భారత్ నా ఓటు' అనే నినాదంతో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బీటీ కళాశాల బీసెంట్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముందు కలెక్టర్ కార్యాలయం నుంచి బీటీ కళాశాల వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ..యువత ఓటర్లుగా నమోదు కావడమే కాకుండా ప్రజాస్వామ్య బలోపేతానికి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.కొత్తగా ఓటర్లుగా నమోదు అయిన యువతకు గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక హక్కు మాత్రమే కాక బాధ్యత కూడా అని అధికారులు తెలిపారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ ఎక్కువసార్లు ఓటు వేసిన సీనియర్ సిటిజన్లను దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. యువ ఓటర్లకు ఓటర్ కార్డులు పంపిణీ చేశారు.అలాగే వివిధ ప్రైవేట్ కళాశాలల్లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వంటి పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన్ రావు, జిఎస్డబ్ల్యుఓ లక్ష్మీపతి లతో కలిసి పురపాలక సంఘం అధికారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :