నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా.,పుంగనూరు జెడ్పి గెస్ట్ హౌస్ నందు మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, మున్సిపల్ కమిషనర్ లతో పుంగనూరు ఇంచార్జ్ చల్లా బాబు SIR కార్యక్రమం విషయాలను గ్రామపంచాయతీ వారిగా అడిగి తెలుసుకోవడంతో పాటు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమం నందు రెవిన్యూ అధికారులు,పుంగనూరు నియోజకవర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలు, బి ఎల్ ఏ లు పాల్గొన్నారు.
Reporter
Namitha News