Wednesday, 29 July 2026 10:21:51 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రీ సర్వే పై ప్రజలకు అవగాహన గ్రామ సభ

Date : 30 December 2025 05:47 PM Views : 333

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - డిసెంబర్ 30 : కురబలకోట తహశీల్దార్ ధనంజయులు ఆధ్వర్యంలో తెట్టు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ లో తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామ పరిధిలో రెవెన్యూ సర్వేయర్లు భూములు రీ సర్వే చేపడతారని, సర్వే లో గ్రామ పంచాయతీ ప్రజలు అందరు సహకరించాలని, .సర్వే పూర్తియైన తరువాత అభ్యంతరాలు ఉంటే సర్వే తర్వాత నిర్వహించే గ్రామ సభ తెలుపాలని వెల్లడించిన తహసీల్దార్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం స్థానిక నాయకులు, పంచాయతీ సెక్రటరీ రామప్ప నాయుడు,రెవెన్యూ అధికారులు ఆర్.ఐ శేషాద్రిరావు,మండల సర్వేయర్ భువనేశ్వరి, వి.ఆర్.ఓ ప్రతాప్,మరియు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :