Thursday, 30 July 2026 03:34:13 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ముందస్తు ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందండి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు.

Date : 04 May 2026 08:40 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 04 : తంబళ్లపల్లె కు చెందిన ప్రజలు ముందస్తు ఇంటి పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ నాగరాజు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఇంటి పన్ను వసూలు, బకాయిలు, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన పై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2026-27 ఆర్తి చేయడానికి ఇంటి పన్ను ఈనెల 31వ తేదీ లోపు ముందస్తుగా చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని సూచించారు. ఇప్పటివరకు ముందస్తు పన్ను చెల్లింపు మదనపల్లెలో 37 వేలు, నిమ్మనపల్లి 13వేలు, చౌడేపల్లి 15వేలు, కురబల కోట 12వేలు, పుంగనూరు ఐదువేలు, పీటీఎం 3000, పెద్దమండెంలో 1000 రూపాయలు మొత్తం 86000 వసూలు అయినట్లు చెప్పారు. గత ఏడాది పన్ను వసూళ్లు డివిజన్ స్థాయిలో రూ5.92 కోట్లు డిమాండ్ ఉండగా రూ 5.49 కోట్లు వసూలు జరిగి రూ 43 లక్షలు బకాయిలు ఉన్నట్లు మొత్తం 92.73% పన్ను వసూల్ అయినట్లు చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరు పెంపుకు మైనర్ ఇరిగేషన్ చెరువులు చేపలు చెరువు వేలం, వారపు సంతలు, బస్టాండ్ గేట్లు, మినీ పరిశ్రమలు, ప్రైవేట్ వ్యాపార సముదాయాల లైసెన్స్ ఫీజులు వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, కార్యదర్శిలు శ్రీనివాసరావు, హరి ప్రసాద్, పద్మావతి, భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: