Wednesday, 29 July 2026 12:31:01 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హామీ

Date : 04 February 2026 10:34 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 ః రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల బకాయిలు పలు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గురు ప్రసాద్, కార్యదర్శి గంగయ్య గౌడ్, ఉమా శంకర్, ధర్మయ్య, కిరణ్ కుమార్, రఫీ, శ్రీనివాసులు, ప్రవీణ్, బాబు, యుగంధర్, చాముండేశ్వరి, పద్మజలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ని కలసి ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక అంశాలు, తమ సమస్యల వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి ఇది మంచి ఆలోచన, చాలా బాగా పనిచేశారు మీ రాష్ట్ర అధ్యక్షులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి అని తప్పకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల బకాయిలు, సమస్యలపై ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :