Thursday, 30 July 2026 08:25:05 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

భవిష్యత్తు సంక్షేమం కోసమే పారదర్శకమైన జనగణన సర్వే - ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి

Date : 23 May 2026 10:12 PM Views : 95

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : అధికార యంత్రాంగం చేస్తున్న జనగణన సర్వే ప్రజలకు భవిష్యత్తులో సంక్షేమం జరుగుతుందని తప్పులు లేకుండా వికాసయిన ఓటర్ల జాబితా చేపట్టాలని స్పెషలాఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన తంబళ్లపల్లె మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ రోడ్డు, మసీదు వీధులలో జరుగుతున్న జనగణన సర్వే ను పరిశీలించారు. గత జనాభా లెక్కలకు నేటికీ తేడా కనిపిస్తే వెంటనే నీ వెరిఫికేషన్ చేసుకొని ఖచ్చితమైన జనాభా లెక్కింపులు చేయాలని సూచించారు. ఎన్నుమలేటర్లు ఇంటింటికి తిరిగి 34 ప్రశ్నలతో కూడిన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, కాలాలు వేసిన ఇళ్లను వేరువేరుగా ఓటర్లు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ రవీంద్రనాయక్, ఏపీవో అంజనప్ప, సూపర్వైజర్లు, ఎన్నుమలేటర్లు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :