Thursday, 30 July 2026 06:49:06 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

11 మంది జూదరులకు జైలు శిక్ష

పేకాట రాయుళ్ల కు 7 రోజులు సాధారణ జైలు శిక్ష, 300 రూపాయలు జరిమానా

Date : 06 November 2025 08:03 PM Views : 451

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 06 : తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ 20 23 లో పోలీసులకు పట్టుబడిన 11 మంది పేకాట రాయుళ్లుకు తంబళ్లపల్లి జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఉమర్ ఫరూక్ గురువారం 7 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి తంబళ్లపల్లె ఎస్సై ఉమా మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు తంబళ్లపల్లి మండల పరిధిలో పలువురు పేకాట ఆడుతూ 2023వ సంవత్సరం పట్టుబడుగా వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అప్పటి ఎస్సై అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో పూర్వాపరాలను విచారించిన న్యాయమూర్తి గురువారం నిందితులపై నేరం రుజువు కావడంతో 11 మంది ముద్దాయిలు కు 7 రోజులు జైలు శిక్షతోపాటు రూ 300 జరిమానా విధించినట్లు తీర్పు చెప్పారు. జరిమానా కట్టని పక్షంలో మరో 30 రోజులు సాధారణ జైలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :