Wednesday, 16 September 2026 12:53:39 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

స్వచ్ఛ ఆంధ్ర సాధనకు మనస్ఫూర్తిగా సహకరించండి

Date : 16 May 2026 09:55 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 16 : తంబళ్లపల్లె మండలంలో అధికార యంత్రాంగం మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ప్రభుత్వ సంకల్పించిన స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమానికి సహకరించాలని తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రత్యేక అధికారి పీ.డి వెంకటరత్నం సూచించారు. శనివారం తంబళ్లపల్లి మండల కేంద్రంలో స్వచ్ఛ్ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. సచివాలయ కార్యదర్శిలు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు దృఢ సంకల్పంతో పారిశుద్ధ్యం మెరుగు పై దృష్టి సారించి తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మనతోపాటు మన భావితరాలైన విద్యార్థులకు అవగాహన కల్పించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి కలసి రావాలన్నారు. అనంతరం పారిశుద్ధ్యం పాటించి, అవగాహన కల్పిస్తానని సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, డిప్యూటీ మారుతీ కుమార్, ఏపీవో అంజనప్ప,కార్యదర్శులు శ్రీనివాసరావు, ఈశ్వర్ రెడ్డి, హరిప్రసాద్,టిడిపి నాయకులు నర్సింహులు, బాలకృష్ణారెడ్డి, పురుషోత్తం, వీరాంజనేయులు, సామి రెడ్డి, రామలింగారెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :