నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 05 : పాత తరం కమ్యూనిస్టు నాయకుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీ లో కీలకంగా పనిచేసే ఆ తరం నాయకులైన కమ్యూనిస్టు మాజీ శాసనసభ్యులు దొడ్డ సీతారామయ్య పద్మనాభరెడ్డి సీకే నారాయణరెడ్డి నడిగడ్డ సిద్ధారెడ్డి టైలర్ ఖాదర్ బాషా పెద్ద గంగన్న చిన్న గంగన్న తదితరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీ పోరాటాలలో చురుగ్గా పాల్గొన్న ఆ తరం నాయకుడు రాటుకొండ శ్రీనివాస్ నాయుడు గారి మృతి తీరని లోటని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే మురళి మదనపల్లి మండల కార్యదర్శి రెడ్డి తదితరులు రాటకొండ శ్రీనివాసులు నాయుడు గారి భౌతికకాయానికి పూలమాలేసి నివాళులర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను సానుభూతి తెలియజేయడం జరిగింది
Admin
Namitha News