Friday, 19 June 2026 04:53:59 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు

Date : 03 May 2026 06:34 PM Views : 131

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు మే రెండవ తేదీ శనివారం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చే నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమం మరియు అనాధాశ్రమములలో ఏబీఓ కిరణ్ మరియు పాలెం స్వాతి గార్ల తాతగారు కీర్తిశేషులు శ్రీ జి బాల చిన్నప్ప గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా పోషక విలువలతో కూడిన మాంసాహార భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కిరణ్ గారి సోదరి స్వాతి గారు తిరుపతి రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ అన్నదాన వితరణలో పాల్గొని స్వయంగా వడ్డించి మా తాతగారి జ్ఞాపకాలను ఈ చిన్నారులు మరియు ఇక్కడ సేద తీరుతున్న వయోజనులైనటువంటి అవ్వ తాతల ముఖాలలో చూసుకుంటున్నామని అన్నారు సొంత లాభం కొంతమంది తోటి వారికి తోడ్పడవోయ్ అని నేర్పించిన మా తాతగారు మాకు భౌతికంగా దూరమైన మానసికంగా మా గుండె గుడిలో దీపమై వెలుగుతున్నారని ఆయన పెంచి ప్రవర్తమానం చేసినటువంటి ఆ క్రమశిక్షణే ఈరోజు ఈ విధంగా మేము ఉండడానికి కారణమని కాబట్టి విద్యకు మించిన ఆయుధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జివిఎస్ బాబు జనరల్ సెక్రెటరీ కవిత రాణి గారితో పాటు శ్రీ ఎంపీ ఆనందన్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద వృద్ధాశ్రమం బి కే పల్లి సిబ్బంది చైతన్య అనాధాశ్రమం దేవత నగర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :