Sunday, 03 May 2026 10:16:48 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు

Date : 03 May 2026 06:34 PM Views : 7

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు మే రెండవ తేదీ శనివారం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చే నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమం మరియు అనాధాశ్రమములలో ఏబీఓ కిరణ్ మరియు పాలెం స్వాతి గార్ల తాతగారు కీర్తిశేషులు శ్రీ జి బాల చిన్నప్ప గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా పోషక విలువలతో కూడిన మాంసాహార భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కిరణ్ గారి సోదరి స్వాతి గారు తిరుపతి రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ అన్నదాన వితరణలో పాల్గొని స్వయంగా వడ్డించి మా తాతగారి జ్ఞాపకాలను ఈ చిన్నారులు మరియు ఇక్కడ సేద తీరుతున్న వయోజనులైనటువంటి అవ్వ తాతల ముఖాలలో చూసుకుంటున్నామని అన్నారు సొంత లాభం కొంతమంది తోటి వారికి తోడ్పడవోయ్ అని నేర్పించిన మా తాతగారు మాకు భౌతికంగా దూరమైన మానసికంగా మా గుండె గుడిలో దీపమై వెలుగుతున్నారని ఆయన పెంచి ప్రవర్తమానం చేసినటువంటి ఆ క్రమశిక్షణే ఈరోజు ఈ విధంగా మేము ఉండడానికి కారణమని కాబట్టి విద్యకు మించిన ఆయుధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జివిఎస్ బాబు జనరల్ సెక్రెటరీ కవిత రాణి గారితో పాటు శ్రీ ఎంపీ ఆనందన్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద వృద్ధాశ్రమం బి కే పల్లి సిబ్బంది చైతన్య అనాధాశ్రమం దేవత నగర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :