Sunday, 13 September 2026 07:09:19 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు

Date : 03 May 2026 06:34 PM Views : 217

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు మే రెండవ తేదీ శనివారం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చే నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమం మరియు అనాధాశ్రమములలో ఏబీఓ కిరణ్ మరియు పాలెం స్వాతి గార్ల తాతగారు కీర్తిశేషులు శ్రీ జి బాల చిన్నప్ప గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా పోషక విలువలతో కూడిన మాంసాహార భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కిరణ్ గారి సోదరి స్వాతి గారు తిరుపతి రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ అన్నదాన వితరణలో పాల్గొని స్వయంగా వడ్డించి మా తాతగారి జ్ఞాపకాలను ఈ చిన్నారులు మరియు ఇక్కడ సేద తీరుతున్న వయోజనులైనటువంటి అవ్వ తాతల ముఖాలలో చూసుకుంటున్నామని అన్నారు సొంత లాభం కొంతమంది తోటి వారికి తోడ్పడవోయ్ అని నేర్పించిన మా తాతగారు మాకు భౌతికంగా దూరమైన మానసికంగా మా గుండె గుడిలో దీపమై వెలుగుతున్నారని ఆయన పెంచి ప్రవర్తమానం చేసినటువంటి ఆ క్రమశిక్షణే ఈరోజు ఈ విధంగా మేము ఉండడానికి కారణమని కాబట్టి విద్యకు మించిన ఆయుధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జివిఎస్ బాబు జనరల్ సెక్రెటరీ కవిత రాణి గారితో పాటు శ్రీ ఎంపీ ఆనందన్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద వృద్ధాశ్రమం బి కే పల్లి సిబ్బంది చైతన్య అనాధాశ్రమం దేవత నగర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: