Wednesday, 29 July 2026 11:04:03 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నూతన సంవత్సర వేడుకల్లో నాగూర్ వలి

Date : 01 January 2026 07:39 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న నాగూర్ వలి - ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపి ఘనసన్మానం మదనపల్లె : నూతన సంవత్సరం - 2026ని పురస్కరించుకొని గురువారం పట్టణంలో జరిగిన వేడుకలలో ఏపీఎస్ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పాల్గొన్నారు.ముందుగా ప్రజల అభిమాన నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నాగూర్ వలిని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు.నిమ్మనపల్లి సర్కిల్ నందు జనసేన నాయకులు అడపా సురేంద్ర,తోట కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి నాగూర్ వలి హాజరు కాగా వారు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాగూర్ వలి 2026 మదనపల్లి వాసులకు ప్రత్యేకమైందన్నారు.కొన్ని దశాబ్దాల కల నెరవేరి జిల్లా కేంద్రంగా ఏర్పాటయిన వేళ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు.జిల్లా విజయోత్సవ సంబరాలు,నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకత్వంలో మదనపల్లి జిల్లా అభివృద్ధిలో సరికొత్త పుంతలు తొక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి-1 డిపో కార్యదర్శి కే.ఈశ్వరప్ప,రెండవ డిపో కార్యదర్శి పూల శ్రీనివాసులు,వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న,ఎంసీ శేఖర్,జాయింట్ సెక్రటరీలు బి.మధు,హరిబాబు మరియు ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఉత్తన్న,వైవి వెంకట నర్సు,గంగులప్ప,చరణ్ సింగ్,ప్రెసిడెంట్ యు.నరసింహులు గ్యారేజీ సెక్రటరీ జాఫర్ వలి,ఎం.సురేష్,ఎస్.బావాజా న్,బిసిఎస్ నాయక్,నాయక్,ఎం.శంకరప్ప,వక్కల చలపతి,సి.రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :