నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆంధ్ర లో కూడ యోగి ఆదిత్యనాథ్ మార్క్ రావాలంటే పవన్ కళ్యాణ్ ను సియం ను చేయాలి మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దౌర్జన్యాలు, దందాలు, రౌడీయిజాలు తుడుచుకు పోవాలన్నా, పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ సీఎం కావాల్సిందే నంటూ డిమాండ్ చేస్తున్న మదనపల్లి జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ గని... ఈ కార్యక్రమంలో చక్రి ,రమణ, మహేంద్ర, రాము, మనీ, కిషోర్, శివకుమార్, శివ, సాంసంన్, అన్వర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News