Monday, 14 September 2026 07:43:18 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీతల్పగిరి రంగనాధ స్వామి ఆలయ పాలకవర్గం సభ్యులు గా సురేష్ బాబు

పాలకవర్గం సభ్యులు సురేష్ బాబు కు ఘనంగా సన్మానం

Date : 16 May 2026 11:01 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : పుంగనూరు - మే 15 : నెల్లూరులోని పెన్నా నది గట్టున రంగనాయకుల పేటలో వెలిసి ఉన్న పురాతన విష్ణు దేవాలయమైన శ్రీశ్రీశ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఆలయ నూతన కమిటీలో ఆత్మకూరుకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులైన మాజీ వార్డు కౌన్సిలర్ దోర్నాదుల..సురేష్ బాబు గారి సతీమణి దోర్నాదుల.రాధిక గారికి దేవస్థానం నూతన పాలకవర్గం సభ్యురాలుగా స్థానం కల్పించి బోర్డు సభ్యురాలుగా అవకాశం కల్పించడంతో ఆత్మకూరు వాసులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు.. ఈ సందర్భంగా సురేష్ బాబు గారి ఆత్మీయులైన ఆత్మకూరుకు చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సందాని,విశ్రాంత ఉపాధ్యాయులు సాదిక్ హుస్సేన్ లు నేడు సురేష్ బాబు నివాసానికి వెళ్లి దోర్నాదుల.రాధిక గారిని మరియు సురేష్ బాబు గారికి పుష్పగుచ్చాన్ని అందించి శాలవతో ఘనంగా సత్కరించి తమ ఆనందాన్ని అభిమానాన్ని వ్యక్తపరిచారు.. తమపై అభిమానంతో తమను సత్కరించిన సందాని, సాదిక్ లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా తమకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి సురేష్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.. వీరికి ఈ పదవి లభించడంపై ఆత్మకూరువాసులు ఎంతో సంతోషంగా వ్యక్తపరిచారు

Also Read : ఎన్నికలు అవగానే చమురు ధరలు పెంచిన మోసకారి బిజెపి ప్రభుత్వం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :