Thursday, 30 July 2026 07:28:34 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

59 వేల అక్రమ మద్యం సీజ్ - నిందితుల అరెస్ట్

Date : 25 December 2025 08:31 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 59 వేల అక్రమ మద్యం సీజ్ - కేసు నమోదు - నిందితుల అరెస్ట్ చేసి రిమాండ్‌ - రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ నరేష్ రాళ్లబుదుగూరు పి.ఎస్ పరిధిలో బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రాళ్ల బుదుగూరు పోలీసులు శాంతిపురం విజయ లాపురం రోడ్డులోని బడుగుమకులపల్లి గ్రామం, శాంతిపురం మండలంలో ఎల్. జయరాం రెడ్డి నివాసం సమీపంలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఘటనను గుర్తించడం జరిగిందని రాళ్లబుదు గూరు పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ ఐ. నరేష్ తెలిపారు.ఇందులో భాగంగా అదే రోజు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడినదన్నారు. ఇందులో నిందితులుగా బి. సురేష్ బాబు ( 30 ), బి. శ్యామలమ్మ వెంకటప్ప (45), అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. సీజ్ చేసిన దాంట్లో జాన్స్ ఒరిజినల్ చాయిస్ డిలక్స్ విస్కీ (90 మి.లీ), 960 టెట్రా ప్యాకెట్లు (రూ.48,000/-), అమృత్ సిల్వర్-కప్ రేర్ ఇండియన్ బ్రాండీ (90 మి.లీ), 279 సాచెట్లు (రూ.11,160/-) వి మొత్తం111.5 లీటర్లు, రూ.59,160 విలువైన మద్యం సీజ్ చేయబడిం దన్నారు. ఈ మద్యం కర్ణాటక రాష్ట్రంలోని గుండిశెట్టిపల్లి వైన్ షాపుల నుండి అక్రమంగా సేకరించి, లైసెన్స్ లేకుండా అక్రమంగా విక్రయానికి ఆటో లో రవాణా చేయబడుతొందని తెలిపారు.మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి, మద్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :