Wednesday, 29 July 2026 10:56:07 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నకిలీ బంగారం తో మోసం చేసే ముఠా అరెస్టు

2.8కేజీ ల నకిలీ బంగారం ఆభరణాలు, కారు ను స్వాధీనం చేసుకొన్న మదనపల్లి పోలీసులు

Date : 19 June 2026 08:13 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 19 : జేసీబీ పనుల చేసే సమయం లో బంగారం దొరికిందని నమ్మబలికి, అత్యవసరం రిత్యా తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బాధితులను నమ్మించి నిర్మానుష్యం మైన ప్రాంతం లో మార్పిడి చేసే క్రమంలో కత్తుల తో బెదిరించి డబ్బులు కాజేసి ముఠా లోని ఏడు మంది ని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2.8కేజీ ల బంగారం పూసల దండ, నకిలీ బంగారం అభరణాలను, టాయోట కారు ను, రెండు కత్తులు లను రెండవ పట్టణం పోలీసులు స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించిన డిఎస్పీ పావని. వీరు పాత ముద్దాయి లేనంటూ, వీరిపై గతం లో రెండు కేసులు ఉన్నట్లు, సాధారణ వాహన తనిఖీలలో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకొని విచారించిగా అసలు విషయం వెల్లడించిన ముద్దాయిలు, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డిఎస్పీ పావని

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :