Thursday, 16 April 2026 03:20:10 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ కూటమి ప్రభుత్వ వరం

Date : 01 April 2026 11:06 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఏప్రిల్ 01: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు ఏర్పాటుతో వారి కుటుంబాలకు ఓ వరమని బిజెపి సీనియర్ నాయకుడు మగ్గాలు లక్ష్మయ్య కొనియాడారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏవో థామస్ రాజా, జౌళిశాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకట్ కుమార్ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు అమలవుతుందన్నారు. చేతిమగ్గం వేసే చేనేత కార్మికులకు 200 యూనిట్లు విద్యుత్తు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు విద్యుత్తు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హులైన చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంబంధిత దరఖాస్తు లను తమ పరిధిలోని విద్యుత్ శాఖ ఎఈ కార్యాలయంలో ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున, టిడిపి నేతలు కోటకొండ రెడ్డప్ప, నిజాముద్దీన్,రాజేష్, మణి, చేనేత కార్మికులు,కూటమి నాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :