నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 14 : రామసముద్రం మండలం నరసాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మునిరాజా గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లి మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్. నాదేళ్ల విద్యాసాగర్ గారు,కృష్ణంరాజు, రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి పూల మురళి,పెంచుపాడు శేఖర్ స్వామి,కోటవారిపల్లి వేణు,రామాచారి పల్లి యుగంధర్,నరసాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు మునిరాజా,మహేష్,శివ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు ఒంటేరు అల్తాఫ్ భాష పలువురు పాల్గొన్నారు.
Admin
Namitha News