Thursday, 16 April 2026 03:02:07 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు

Date : 13 April 2026 09:09 PM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 : తంబళ్లపల్లె మండలంలో వేసవిలో తీవ్ర తాగునీటి సమస్యల పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ డిఈ చంద్రశేఖర్ రెడ్డిని టిడిపి నేతలు కోరారు. సోమవారం ఆయన ఎఈఈ వినోద్ కుమార్ తో టిడిపి నేతలతో సమీక్షించారు. బాలిరెడ్డిగారిపల్లి పంచాయతీలోని ఐదు గ్రామాలు, రెడ్డి కోటతో 10 గ్రామాల్లో తాగునీటి సమస్యల వివరాలను డీఈ కి టిడిపి నేతలు వివరించారు. అధికారులు తాగునీటి సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ నిధులు నుండి ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. అదేవిధంగా తంబళ్లపల్లె లో బహిరంగ మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి జిల్లా సీఈవో తోపాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయమై డిఇ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో కృషి చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సహకరించాలన్నారు. ఈ సమీక్షలో టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, వెంకట్రెడ్డి,బిఎంఆర్, మదన్ మోహన్, రామచంద్ర, సిద్ధమ్మ, పురుషోత్తం, వీరాంజనేయులు, రామచంద్రారెడ్డి, శంకర, జనసేన నరసింహులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :