Sunday, 13 September 2026 03:49:24 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ఏబిసి ఓలింపియాడ్ స్కూల్ లో ముందోస్తు సంక్రాంతి సంబరాలు

Date : 26 December 2025 08:06 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబరు 26 : మన సంస్కృతి సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో మన సంస్కృతి మన సంక్రాంతి పేరిట గుర్రంకొండ కొత్తపేట లో ఉన్న ఎబిసి ఒలంపియాడ్ స్కూల్ లో ముందొస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు, భోగి మంటలు, గాలి పటాల పోటీలు, సాంప్రదాయ జానపద పాటలు, నృత్యాలు తదితర కార్యక్రమాల తో ఎబిసి విద్యార్ధులు, కళాకారులు అలరించారు. మన సంస్కృతి సంస్థ కార్యదర్శి రెడ్డెప్ప, విశ్వహిందూ పరిషత్ ధర్మాచార్య శంకర, మహేంద్ర మర్రి పీఠాధిపతి మల్లికార్జున స్వామి, రిటైర్డ్ దూరదర్శన్ చీఫ్ కెమరామెన్ ప్రభాకర మూర్తి, నక్కా రాచయ్య ట్రస్ట్ కార్యదర్శి నక్కా సతీష్ , నక్కా బాలాజీ, బిజెపి జిల్లా సభ్యులు గోపాల్ రెడ్డి, తదితరులు సంక్రాంతి విశిష్టత, ఎబిసి స్కూల్ లో కార్యక్రమాల గురించి ప్రసంగించారు. కళాకారులు ఉప్పు శ్రీనివాసులు, రామలక్ష్మి, అమర, రామాంజులు, వెంకటరమణ, తదితరులు వాద్య గానాలతో అలరించారు. అతిథులు భోగి మంట వద్ద పూజలు నిర్వహించి మంట వెలిగించారు. గాయకుడు, రచయిత తిరువీధి శ్రీధర్ ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ శేషాధ్రి నాయుడు సంయుక్త ఆధ్వర్యాన కార్యక్రమాల నిర్వహణ పట్ల పలువురు ప్రశంసించారు. విచ్చేసిన అతిథులను శాలువాలతో సత్కరించిన అనంతరం అందరికీ భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పరసా అమర, అనిల్, రమేష్ , టైలర్ శీనా, నవీన్, మాకం వెంకటేశ్వర్లు, రెడ్డెప్ప, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎబిసి హెడ్ అంభిలీ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :