Thursday, 30 July 2026 10:48:56 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఫరవానియా నగరంలో ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు

సుగవాసి యువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో సంబరాలు

Date : 20 January 2026 09:42 PM Views : 257

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఫరవానియా నగరంలో ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు - సుగవాసి యువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో సంబరాలు మదనపల్లె : కువైట్ (గల్ఫ్) దేశం ఫరవానియా నగరంలో నౌషాద్ హోటల్ నందు ఆదివారం బడుగు,బలహీన,ముస్లిం,మైనార్టీ వర్గాల ఆశజ్యోతి,పేదల పెన్నిధి,నిరంతర ఆశయసాధకుడు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామం,కందల వాండ్లపల్లి నివాసి సుగ వాసియువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ (ఎన్ఆర్ఐ టీడీపీ) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి కువైట్ టీడీపీ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు,టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదురున్,గల్ఫ్ జనసేన కన్వీనర్ కంచన శ్రీకాంత్,గల్ఫ్ జనసేన కో-కన్వీనర్ పగడాల అంజనకుమార్,టిడిపి పాలఏకరి కువైట్ అధ్యక్షులు కొండమర్రి శ్రీహరి నాయుడు,బాల రాయల్,ప్రేమ్ రాయల్,కొల్లి ఆంజనేయులు నాయుడు,రమేష్ యాదవ్,డాన్స్ మాస్టర్ వేణు,పెద్ద బలిజ పల్లి సేవా సంఘం అధ్యక్షుడు రాజా,పరమేష్,జిలాన్ బాషా,పరిటాల ట్రస్ట్ అధ్యక్షులు నరసింహ,ఆవుల నాగరాజు,వెంకీ చౌదరి,జలీల్ భాయ్,గురుమూర్తి నాయుడు,వేణుగోపాల్ రాజు,మహబూబ్ బాష్,నారాయణమ్మ,దేవి,మంజు మరియు టీడీపీ,జనసేన నాయకులు వీరమహిళలు చిన్నపిల్లలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభిమానించే మృదుస్వభావి స్నేహశీలి సేవా గుణం కలిగిన నేత అందర్నీ ఆప్యాయంగా పలకరించె తమ అభిమాన నాయకుడు అయిన సుగవాసి ప్రసాద్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం టీడీపీ జనసేన నాయకులు పిల్లల సమక్షంలో భారీ కేకు కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.తదనంతరం అతిథులకు మంచి విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :