Saturday, 12 September 2026 12:08:21 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప

Date : 11 September 2026 03:33 PM Views : 28

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వర్షా బావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటిస్తూ కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక కరువు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే కరువు మండలాలుగా ప్రకటించి పంట సాగుచేసిన నష్టపోయిన రైతులకు ఇంపుట్ సబ్సిడీ కింద ఎకరాకు 50 వేల రూపాయలు మంజూరు చేయాలి పంటలు సాగు చేయలేని రైతులకు కౌలు రైతులకు జీవనోపాధి కల్పించాలి రైతులు కరువు 2026 నాటికి అన్ని రైతు రుణాలు మాఫీ చేయాలిపంటలకు ప్రస్తుత పంటలకు చేసిన పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలి బ్యాంకులో ఉన్న రైతు రుణాలు గోల్డ్ కింద తీసుకున్న రుణాలు అన్నిటిని మాఫీ చేసి కొత్త రుణాలు రైతాంగానికి ఇవ్వాలి రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి వల్ల కరువు తీవ్ర విలయతాండవం చేస్తున్నదని రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు చేతులు వారు సామాన్య ప్రజలు జీవన పరిస్థితులు అద్వానంగా తయారయ్యా యి చేయడానికి పనులు లేక తినడానికి తిండి లేక వలస బాట పడుతున్నారని వలసల నివారణ కోసం విస్తృతంగా ఉపాయాన్ని పనులు చేపట్టాలని ఉపాధి కూలీలకు కరువు భృతి ఇవ్వాలని ప్రతికూలీకి రోజుకు 700 రూపాయలు కూలి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ చవక దుకాణాల ద్వారా బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యవసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ మండల కార్యదర్శి కే అంజనప్ప నేడు మొలకలచెరువు మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ చేపట్టడంలో వైపల్యం చెందాయని రైతులు రైతు కూలీలు సామాన్య ప్రజలు సమస్యలు పరిష్కారం కాలేదని కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని రైతు రుణాలు సామాన్య ప్రజలలో రుణాలు మాఫీ చేయకుండా కార్పొరేట్ సంస్థ అధిపతుల రుణాలు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారని ఆయన తీయబడ్డారు రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి మండలాలలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని రైతాంగాన్ని రైతు కూలీలను ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిజాముద్దీన్ వేమ నారాయణ ఎల్లప్ప లక్ష్మన్న జయమ్మ నాగమ్మ భాస్కర రవి తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :