Thursday, 30 July 2026 07:36:26 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఖరీఫ్ సీజన్లో రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించండి - ఫోర్డ్ డైరెక్టర్ లలితమ్మ

Date : 25 June 2026 10:43 PM Views : 70

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 25 : తంబళ్లపల్లె మండలం లోని రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి తద్వారా పర్యావరణంతో పాటు మానవ మనుగడకు సహకరించాలని పోర్డు డైరెక్టర్ లలితమ్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రబీ సీజన్లో గుండ్లపల్లి రైతులు ప్రకృతి వ్యవసాయం చేసి వేరుశెనగ, మొక్కజొన్న, మామిడి, కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నలు, ఆకుకూరలు, కూరగాయలు పండించి అధిక దిగుబడి సాధించి సత్ఫలితాలు సాధించినట్లు చెప్పారు. మార్కెట్లో సైతం ప్రకృతి వ్యవసాయ పంటలపై ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారని మండలంలోని రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించాలన్నారు. నేడు ప్రభుత్వం సైతం ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి పలు రకాల సబ్సిడీలు ఇస్తోందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే పరమావధిగా చేసుకోవాలన్నారు. గుండ్లపల్లి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులు,కషాయాల పై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఆమె వెంట రమణ, వేట మల్లికార్జున, నరసింహులు, లక్ష్మన్న రైతులు ఉన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :