Monday, 14 September 2026 08:00:59 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఖరీఫ్ సీజన్లో రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించండి - ఫోర్డ్ డైరెక్టర్ లలితమ్మ

Date : 25 June 2026 10:43 PM Views : 119

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 25 : తంబళ్లపల్లె మండలం లోని రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి తద్వారా పర్యావరణంతో పాటు మానవ మనుగడకు సహకరించాలని పోర్డు డైరెక్టర్ లలితమ్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రబీ సీజన్లో గుండ్లపల్లి రైతులు ప్రకృతి వ్యవసాయం చేసి వేరుశెనగ, మొక్కజొన్న, మామిడి, కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నలు, ఆకుకూరలు, కూరగాయలు పండించి అధిక దిగుబడి సాధించి సత్ఫలితాలు సాధించినట్లు చెప్పారు. మార్కెట్లో సైతం ప్రకృతి వ్యవసాయ పంటలపై ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారని మండలంలోని రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించాలన్నారు. నేడు ప్రభుత్వం సైతం ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి పలు రకాల సబ్సిడీలు ఇస్తోందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే పరమావధిగా చేసుకోవాలన్నారు. గుండ్లపల్లి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులు,కషాయాల పై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఆమె వెంట రమణ, వేట మల్లికార్జున, నరసింహులు, లక్ష్మన్న రైతులు ఉన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :