Monday, 14 September 2026 05:26:03 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి.

Date : 14 September 2026 10:24 AM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 13 : భారతదేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి నాడు నేటికీ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని జాతీయ బిజెపి కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి కొనియాడారు. ఆదివారం ఆయన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ చల్లపల్లి నరసింహారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు పులి నరేందర్ రెడ్డి,రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి పీట్ల అంజలి రాజనాల తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ దేశం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అభివృద్ధిలో వికసిద్భారత్, 2047 విజన్ వైపు పరుగులు పెడుతోందని కొనియాడారు. నేడు దేశం ప్రపంచంలోనే అన్ని రంగాలలో రాణించి ప్రత్యేక గుర్తింపు సాధించడం మోతి ఘనతనని ప్రశంసించారు. భవిష్యత్తులో సైతం ఎన్ డి ఏ సారథ్యంలో మరోమారు బిజెపి సారథంలోని ఎన్ డి ఏ ఘనవిజయం తప్పదని అవినీతి కాంగ్రెస్కు అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని నేడు రాష్ట్రానికి బిజెపి దశ దిశగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముకల నిలిచినట్లు చెప్పారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :