నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 24 : మదనపల్లి పట్టణం లో మే 9వ తేదీ శనివారం సాయంత్రం 3గంటలకు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమమునకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించిన హిందూ చైతన్య వేదిక సభ్యులు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , బండి బాలాజీ, జర్మన్ రాజు, సుబ్బారెడ్డి, ఏనుగొండ మధు, దారం అనిత, ప్రభు గౌడ్, మహబూబ్ ఖాన్, అనంతపద్మనాభం, శ్రీకాంత్
Reporter
Namitha News