Saturday, 12 September 2026 06:28:12 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మహిళా వార్షిక జీవనోపాదుల వార్షిక ప్రణాళిక అవగాహన

Date : 21 April 2026 10:30 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 21 ః మహిళా సంఘాలు వార్షిక జీవనోపాదుల భవిష్యత్ ప్రణాళికతో అభివృద్ధి బాట పట్టాలని ఏపిఎం గంగాధర్ సూచించారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో మహిళా సంఘ జీవనోపాదుల ప్రణాళిక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ ప్రణాళిక నిర్వహణపై రాష్ట్ర సర్ఫ్ సీఈవో తొలి కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా భవిష్యత్ కార్యాచరణ పై పూర్తిస్థాయిలో మహిళా సంఘాలు అవగాహన పొందారు. మహిళా సంఘాలు రుణాల సద్వినియోగం, విభిన్న వ్యాపారాలు, పరిశ్రమలపై అవగాహన పొందడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. మహిళా సంఘాలు ప్రతి కుటుంబంలో జీవనోపాదుల వార్షిక ప్రణాళిక తో ముందడుగు వేయడానికి వారికి తోచిన విధంగా అభివృద్ధి తమ వంతు సహకారం అందించాలని ఇందుకు తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి మేనేజర్ అమరావతి, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, హాయ్ చెప్పి అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, వివో సభ్యులు, ఎమ్మెస్ ఓపి సభ్యులు, పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :