Monday, 14 September 2026 08:38:27 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపుతాం - ఏఎస్ఐ నజీర్ భాష

Date : 15 May 2026 09:07 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 15 : తంబళ్లపల్లి మండలంలో ఎక్కడైనా ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉక్కు పాదం మోపుతామని ఏఎస్ ఐ నజీర్ భాష హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో ప్రజలతో ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మొలకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి ఆదేశాల మేరకు ఎక్కడైనా గంజాయి, కోడి పందాలు, జూదాలు, క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచామని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వేధింపులకు గురిచేసిన ఆకతాయిలకు కఠిన శిక్షలు తప్పవన్నారు. ఎక్కడైనా అ సాంఘిక కార్యక్రమాలు, మహిళల పట్ల వేధింపులు జరిగితే 112 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా స్థానిక ఎస్సై, సర్కిల్ ఇన్స్పెక్టర్, డి.ఎస్.పి కి ఫోన్ చేయాలని వారి ఫోన్ నెంబర్లు రహస్యంగా ఉంచబడతాయని ప్రతి ఒక్కరు శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: