నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుత్తూరు - ఆగస్ట్ 11: నారాయణవనం మండలం సింగిరికోన లో కొలువైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన వైఎస్సార్సిపి రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , శ్రీమతి పెద్దిరెడ్డి స్వర్ణలతమ్మ దంపతులు. స్వామి వారికి శేష వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన పెద్దిరెడ్డి దంపతులు
Reporter
Namitha News