Thursday, 30 July 2026 04:36:26 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కోసువారిపల్లె లో సుగవాసి ప్రసాద్ బాబుకు ఘన స్వాగతం

Date : 25 January 2026 08:23 AM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 24 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె లో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరైన రాజంపేట టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబుకు స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. సుగవాసి ప్రసాద్ బాబు ను టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసుల ఆధ్వర్యంలో కోసువారిపల్లి పురవీధుల మీదుగా ఊరేగింపుగా శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి లు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు నిర్వహించి సుగవాసి ప్రసాద్ బాబు ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట టిడిపి నాయకులు మదనపల్లి శ్రీరామ్ చినబాబు, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, తులసి ధర్నాయుడు,సిద్ధమ్మ, ఆదిరెడ్డి,తరుగు శివారెడ్డి,వెంకట్ రెడ్డి,సోమశేఖర్, పురుషోత్తం, వీరాంజనేయులు,నరసింహులు, హరికృష్ణ,కేశవరెడ్డి,శివరాం, జయరామిరెడ్డి,ఆనంద్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: