నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 19 : అన్నమయ్య జిల్లా పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆదివారం పుంగనూరు దగ్గర కతర్లపల్లి లో వెలసేయుందు పురాతన మహీమగల దేవాలయం అయిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి దేవాలయం లో పూజలు మరియు ప్రత్యేక హోమం నిర్వహించారు. ఇంకా వేదపందితులు పవన్ కళ్యాణ్ వారి ఆరోగ్యం మరియు ఆర్ధిక, శ్రేయస్సు తో నీడు 100 సంవత్సరాలు సంతోషం గా ఉండాలి అని దీవెనల ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యూరప్ కోర్ టీమ్ మరియు పుంగనూరు సీనియర్ జనసేన నాయకులు రాయల్ కుమార్ మరియు నానబాల దినేష్,శివ, ఉదయ్,జయకుమార్ ( కాలు) కతర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News