నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 02 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అమరావతి రాజధాని బిల్లు రాజ్యసభ లో కూడా ఆమోదం తెలుపడం తో జై అమరావతి అంటూ నినాదాలు చేసుకొంటూ కేకు కట్ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు. యూనివర్సిటీ లోని యన్.ఎస్.ఎస్. విద్యార్థులు సంబరాల్లో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్, అడిషనల్ రిజిస్టర్ ప్రతిభ, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మారుతీ ప్రసాద్, రియాజ్ అలీ, ముస్తఫా మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News