Saturday, 12 September 2026 12:58:11 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

7న జిల్లా నిఘా,పర్యవేక్షణ కమిటీ సమావేశం - జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ,సాధికారత అధికారి

Date : 05 September 2026 08:41 PM Views : 43

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈనెల 7న జిల్లా నిఘా,పర్యవేక్షణ కమిటీ సమావేశం - జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ,సాధికారత అధికారి దామోదర్ రెడ్డి వెల్లడి మదనపల్లె : ఈనెల 7వ తేదీ సోమవారం మదనపల్లె కలెక్టరు వారి కార్యాలయం మినీ కాన్ఫెరెన్స్ హాలు నందు సాయంత్రం 5.30 గంటలకు జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశమును (డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్) అన్నమయ్య జిల్లా కలెక్టరు వారి అధ్యక్షతన నిర్వహించబడునని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ మరియు సాధికారత అధికారి దామోదర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కావున జిల్లాలోని జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యులు (డీవీఎంసీ) మరియు సంబంధిత జిల్లా అధికారులు అందరూ తగిన సమాచార నివేదికలతో సదరు సమావేశానికి తప్పక హాజరు కావలసినదిగా ఆ ప్రకటనలో కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :