Sunday, 13 September 2026 07:57:41 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ విద్యార్థులకు పరిశ్రమలు, అవసరాల పై శిక్షణ కు ఒప్పందం

Date : 15 March 2026 07:10 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 15 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అల్యూమిని రిలేషన్స్ సెల్ మరియు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట ఇంటరాక్షన్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అవకాశాలు కల్పించే దిశగా అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన కోడ్ 2 ఏ.ఐ కెరీర్ సంస్థ సీఈఓ మరియు యూనివర్సిటీ ఈ సి ఈ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు అయిన నిషా రెడ్డి, ఎస్‌పీఓసీ జయశ్రీ.డి లు మరియు విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గౌర్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IIoT) మరియు ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. నూతన సాంకేతికతలు కమ్యూనికేషన్ సిస్టమ్స్, స్మార్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటోమేషన్ మరియు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IIoT) వంటి రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, విద్యార్థులు ఈ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు మిట్స్ యూనివర్సిటీ శిక్షణ మరియు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిచేందుకు కృషిచేస్తున్నదని అన్నారు. దీని ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో సాంకేతిక రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలరని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ నాగ శ్వేతా, డాక్టర్ రాజశేఖరన్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: