Wednesday, 29 July 2026 10:23:44 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఉపాధి హామీలో ఇరువురికి ప్రశంసా పత్రాలు

బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డులు పొందిన సుజాత, శ్రీకాంత్ రెడ్డి

Date : 26 January 2026 07:00 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 26 : మదనపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తంబళ్లపల్లె ఉపాధి హామీలో కూలీలకు పని దినాల పెంపు, బిల్లుల చెల్లింపు, వలస నివారణలో ప్రతిభ కనబరిచిన టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, ముద్దలదొడ్డి(బాలిరెడ్డిగారిపల్లి) ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి లకు జిల్లా డ్వామా పీ.డి వెంకటరత్నం చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వారు చేసిన కృషిని ఎంపీడీవో పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టి.ఎ లు పుష్ప కుమారి, బాలగంగాధర్, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రశంసించి అభినందించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :