నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 26 : మదనపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తంబళ్లపల్లె ఉపాధి హామీలో కూలీలకు పని దినాల పెంపు, బిల్లుల చెల్లింపు, వలస నివారణలో ప్రతిభ కనబరిచిన టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, ముద్దలదొడ్డి(బాలిరెడ్డిగారిపల్లి) ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి లకు జిల్లా డ్వామా పీ.డి వెంకటరత్నం చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వారు చేసిన కృషిని ఎంపీడీవో పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టి.ఎ లు పుష్ప కుమారి, బాలగంగాధర్, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రశంసించి అభినందించారు.
Reporter
Namitha News