Monday, 14 September 2026 11:00:51 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె ప్రతి గడప లో కూటమి అభివృద్ధి గళం - టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి

Date : 04 June 2026 08:10 AM Views : 224

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 03 : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని టిడిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈనెల 15వ తారీకు నుండి జులై ఆఖరి వరకు 45 రోజులు రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రతి గడపలో గళం విప్పాలని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి కోరారు. బుధవారం కోసువారి పల్లి, తంబళ్లపల్లె, కోటకొండ, గుండ్లపల్లి, గోపి దీన్ని, ఎద్దుల వారి పల్లె క్లస్టర్ల యూనిట్ పరిధిలో క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు నరసింహులు నాయుడు, బేరి శ్రీనివాసులు, సిద్ధమ్మ, కాలా నారాయణ, కృష్ణమూర్తి నాయుడు, రామచంద్ర, గురుమూర్తి, బిఎంఆర్, గ్రామ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించి 45 రోజుల రెండేళ్ల అభివృద్ధి పల్లె బాట కార్యక్రమానికి టిడిపి కార్యకర్తల సమావేశాలు నిర్వహణ, ప్రజలకు అవగాహన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ ఇన్చార్జీలు, కమిటీలు నియామకాలు చేపట్టారు. ఈ ప్రజా చైతన్య బాటలో టిడిపి శ్రేణులు పార్టీ సిద్ధాంతమే అజెండాగా విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంతో కూటమి నాయకుల సమన్వయంతో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రజల అభిమానాన్ని చూర గొనాలని క్లస్టర్ యూనిట్ సమావేశాలలో నాయకులు తీర్మానాలు చేసి చేయి చేయి కలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: