Wednesday, 29 July 2026 12:32:18 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నిమ్మనపల్లి పి.హెచ్.సి. ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్

సిబ్బంది కొరత ద్రుష్టి కి రావడం తో త్వరలో ఫిల్ చేయాలిని అధికారులకు సూచనలు

Date : 11 May 2026 07:05 PM Views : 97

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - మే 11 : నిమ్మనపల్లి మండల కేంద్రం లో ప్రభుత్వ ఆసుపత్రి ని మండల కూటమి నాయకులతో కలిసి సందర్శించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా, సిబ్బంది అందిస్తున్న వైద్య సేవల గురించి అరా, అందుబాటులో నున్న మందుల గురించి వాకబు,రోగులకు మరింత వైద్య సేవలను అందించాలని సూచించారు. ఆసుపత్రి లో సిబ్బంది ఒక డాక్టరు, నలుగురు నర్సులు కొరత ఉన్నదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం తో వెంటనే అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో ఫిలప్ చేయాలి అని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :