నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - మే 11 : నిమ్మనపల్లి మండల కేంద్రం లో ప్రభుత్వ ఆసుపత్రి ని మండల కూటమి నాయకులతో కలిసి సందర్శించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా, సిబ్బంది అందిస్తున్న వైద్య సేవల గురించి అరా, అందుబాటులో నున్న మందుల గురించి వాకబు,రోగులకు మరింత వైద్య సేవలను అందించాలని సూచించారు. ఆసుపత్రి లో సిబ్బంది ఒక డాక్టరు, నలుగురు నర్సులు కొరత ఉన్నదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం తో వెంటనే అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో ఫిలప్ చేయాలి అని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News