Thursday, 30 July 2026 06:45:25 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయం ను ఎండోమెంట్ ...?

మారమ్మ ఆలయ అభివృద్ధిపై కన్నేసిన ఎండోమెంట్

Date : 05 June 2026 01:11 PM Views : 94

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా.. పుంగనూరు శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయం ను ఎండో మెంట్ కానివ్వం...విశ్వాహిందు పరిషత్ సభ్యులు. మారెమ్మ ఆలయ అభివృద్ధి పై కన్నేసిన ఎండో మెంట్.. గుడి లో భక్తులను దోచేందు కె ఎండోమెంట్ చూస్తున్నది. అభివృద్ధి చెందని ఎన్నో పురాతన ఆలయాలు దేవాదాయ శాఖ కు కనపడలేదు.. పుంగనూరు లోని శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయం ఏళ్ల తరపడి కొన్ని కుటుంబాలు భక్తులు ఇచ్చిన కానుకలతో అమ్మవారి కి పూజలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆలయం నకు ప్రతి దినం వందలాది మంది భక్తులు రాక పెరగడం తో ఆలయం పై ఎండో మెంట్ కన్ను పడిందని,ఆనాడు ఆలయ అభివృద్ధి కి నోచుకోని ఎండో మెంట్ ఇప్పడు ఆలయం ను తమ చేతుల్లోకి ఎలా తీసుకొంటుందని భక్తులు, ఆర్ పి ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. మారెమ్మ అమ్మవారి ఆలయం ను ఎండో మెంట్ కి ఇవ్వడానికి మేము ఎవ్వరు సిద్ధంగా లెమని న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని,నేడు గుడి లో అమ్మవారికి సంబందించి వేలం పాట ను అడ్డుకోవడం జరిగిందన్నారు. పోలీసులు ఆలయ నిర్వాహకులు హైకోర్టు లో కేసు ఉండడం తో వేలం పాట నిర్వహించడానికి వెలులేదని ఎండో మెంట్ అధికారులకు తెలిపారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయం ఎండోమెంట్ కి ఇవ్వడాన్ని నిరకరిస్తూ అప్పీల్ వేశామని, కేసు నడుస్తుండగా ఆలయం లో ఎలాంటి వేలం పాట నిర్వహించరాదని తెలిపారు.కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్ పి ఎఫ్ సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :