Thursday, 16 April 2026 06:45:18 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను పి.టి. వారెంట్ పై తంబళ్లపల్లి కోర్టు లో హాజరు, రిమాండ్ విధించిన కోర్టు.

Date : 02 December 2025 05:08 PM Views : 278

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 02 : మొలకల చెర్వు కల్తీ మద్యం కేసు లో కూడా వైసీపీ నేత జోగి ను రమేష్‌ ను ముద్దాయి గా చేర్చిన ఎక్సయిజ్ పోలీసులు. నెల్లూరు సబ్ జైలు లో నున్న జోగి రమేష్ ను పి. టి. వారెంట్ పై భారీ బందోబస్త్ తో నేడు తంబళ్లపల్లి కోర్టు లో హాజరుపర్చిన ఎక్సయిజ్ పోలీసులు. జోగి రమేష్ కు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. వైసీపీ నేత ను తంబళ్లపల్లి కి తీసుకోనివస్తున్నారన్న సమాచారం తో భారీగా తంబళ్లపల్లి కి చేరుకొన్న వైసీపీ నాయకులు. కూటమి అరాచకాలను గమనిస్తున్న ప్రజలు తగిన బుద్ది చెప్పుతారని చర్చించుకొంటున్న కార్యకర్తలు ఈ సందర్బంగా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు కల్తీ మద్యం తో పేదల రక్తం తాగిందే కాకుండా అసలు ముద్దాయిలను ఇంతవరకూ అరెస్టు చేయకుండా వైసీపీ నేతలను ముద్దాయిలు చేస్తూ రిమాండ్ కు తరలిస్తూ వేదిస్తున్నారని ప్రజలు అంతా గమనిస్తున్నారు సరైన గుణపాఠం చెప్తారని తెలిపిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :