నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 10 : మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ రామాపురానికి చెందిన ఆవుల నరసింహులు తిరుపతి సమీపంలో హత్యకు గురైన నేపథ్యంలో నేడు స్పాట్ పోస్ట్ మోర్టుమ్ నిర్వహించిన పోలీసులు. ఈ నేపథ్యంలో వారి భార్య పిల్లలు, వాళ్ళ గ్రామస్తులతో కలిసి న్యాయం కోసం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆశ్రయించడం తో అక్కడి పోలీసులతో మాట్లాడి తక్షణమే వారి సమస్య పరిష్కారం చేయాలని, హత్య చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సూచిస్తూ, భరోసా కల్పించిన శ్రీరామ్ చినబాబు
Reporter
Namitha News