Monday, 14 September 2026 07:39:30 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మునిసిపాలిటీ ఎన్నికల్లో టిడిపి జండా ఎగురవేయాలి - ఎమ్మెల్యే షాజహాన్ బాష

మదనపల్లి పట్టణం టిడిపి కార్యకర్తల సమన్వయ సమావేశం

Date : 07 January 2026 03:04 PM Views : 276

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 07 : మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డులలోని ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించిన పరిశీలకులు గురుమూర్తి గౌడ్, సురేష్ తదితరులు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారద్యం లో సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల హామీలను వేరుస్తున్నాం, మదనపల్లి జిల్లా ను ఇచ్చాం, ప్రతీ ఒక్క నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల మధ్యలోనే ఎక్కువ కాలం పనిచేయండి, ప్రజల మన్ననలు పొందండి రాబోయే మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వార్డు తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి, మునిసిపాలిటీ లో టిడిపి జండా ఎగుర వేయాలని దిశా నిర్దేశం చేసిన నాయకులు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: